పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సరికొత్త పంథా ఎంచుకున్న కేసీఆర్..!

-

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సరికొత్త పంథా ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంచుకున్నారు. వివరాలను చూస్తే.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎండిన పంట పొలాల పరిశీలన, రోడ్ షోస్ లో పాల్గొన్నారు.

KCR’s sensational decision

ఉదయం 11 వరకు పొలం బాట అలానే సాయంత్రం నుండి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం లో 2-3 చోట్ల రోడ్డు షోలు చేస్తునారు. సిద్దిపేట, వరంగల్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభలు ని కేసీఆర్ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version