మాజీ ఎంపీ కొత్తపల్లి గీత కి ఊరట..!

-

మాజీ ఎంపీ కొత్తపల్లి గీత కి ఊరట లభించింది. ఇక పూర్తి వివరాలకు వెళితే.. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత కి హైకోర్టు లో ఊరట కలిగింది. ఆమె ఎస్టీ కాదని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ని ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేయడం జరిగింది. కుల ధ్రువ పత్రాన్ని ఈ నెల నాలుగువ తేదీన జీవో నెంబర్ 2 ద్వారా ప్రభుత్వం రద్దు చేయడం వలన గీత హైకోర్టును ఆశ్రయించారు.

ఇదిలా ఉంటే 2016లో తన కులాన్ని ఎస్టీ గా కలెక్టర్ నిర్ధారించారని ఆమె తరపు న్యాయవాది కోర్టు కి తెలిపారు అయితే ఈ కారణంగా ప్రభుత్వం ఇచ్చిన జీవో ని ఉన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఇలా గీత కి హైకోర్టును ఊరట కలిగింది. ఆమె ఎస్టీ కాదన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులని ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది

Read more RELATED
Recommended to you

Exit mobile version