రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్..!

-

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులని అలానే చేనేతలని ఆదుకున్నామని కేటీఆర్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బతుకమ్మ చీరలు నేసే పనిని చేనేతల కి ఇచ్చి పని కల్పించమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పనులు క్యాన్సిల్ చేస్తుందని అన్నారు. హస్తం పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత నేతన్నలు రోడ్డున పడ్డారని చెప్పారు.

పని కల్పించాలని మంత్రి తుమ్మలని కలిసి రిక్వెస్ట్ చేస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు, రేవంత్ రెడ్డి మొదలు మహేందర్ రెడ్డిలు దగుల్బాజీలు సన్నాసి లని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే రైతులని చేనేతల్ని ఆదుకున్నామని చెప్పారు కేటీఆర్ ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ అన్న మాటలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version