అల్లూ అరవింద్ మీద తిరగబడ్డ ఆ సీనియర్ నటుడు ?? గీతా ఆర్ట్స్ లో షాకింగ్ న్యూస్ ?

-

‘నా పేరు సూర్య…’ లాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సినిమా చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతేకాకుండా ఇద్దరూ కలిసి గతంలో రెండు విజయాలు సాధించడంతో ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని ఈ సంక్రాంతికి తమ ఖాతాలో బన్నీ- త్రివిక్రమ్ వేసుకున్నారు.

అయితే సినిమాకి కలెక్షన్లు బీభత్సంగా వస్తున్న తరుణంలో సినిమా నిర్మాత అల్లు అరవింద్ పై సినిమాలో నటించిన సీనియర్ నటుడు మురళి శర్మ తిరగబడినట్లు ఇండస్ట్రీలో గీతా ఆర్ట్స్ లో షాకింగ్ న్యూస్ గా వినబడుతోంది. మేటర్ లోకి వెళ్తే ఈ సినిమా మొదట 50 రోజులు కాల్షీట్లు ఇచ్చిన మురళీ శర్మ తర్వాత పాత్ర డిమాండ్ చేయడంతో 70 రోజుల వరకూ సినిమాకి పనిచేయడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో 20 రోజులకు సంబంధించిన రెమ్యునరేషన్ ఇవ్వాలని నిర్మాత అల్లు అరవింద్ ను డిమాండ్ చేయడంతో అల్లు అరవింద్ లైట్ తీసుకున్నారని సమాచారం. రెండు మూలంగానే సినిమా సక్సెస్ మీట్ లో మురళి శర్మ కనబడటం లేదని టాక్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version