మైసూర్ లో దారుణం…ఓకే కుటుంబంలో 4 గురు ఆత్మహత్య!

-

మైసూర్ లో దారుణం జరిగింది. ఓకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి రావడం జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మైసూరులోని విశ్వేరయ్యనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కుశాల్ 15, చేతన్ 45, రూపాలి 43, ప్రియం వదా 65, ఆత్మహత్య చేసుకున్నారు. మొదట, చేతన్ తన తల్లి, భార్య మరియు కొడుకును విషం ఇచ్చి హత్య చేసినట్లు సమాచారం అందుతోంది.

The incident took place in Purushottapuram, Pendurthi mandal of Visakha district

ఆపై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు. నలుగురి మృతికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదని సమాచారం. విద్యారణ్యపురం పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎస్పీ మోహిత్, డీసీపీ జన్హానీ, పోలీస్ కమిషనర్ సీమా లత్కర్ ఉన్నారు. మృతిపై పోలీస్ విచారణ ప్రారంభమైంది. ఇక ఈ సంఘటన పైన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news