సుశాంత్ కేసుకు నా రాజీనామాకు సంబంధం లేదు: డీజీపీ

-

బీహార్ డీజీపీ రాజీనామా హాట్ టాపిక్ అయింది. ఆయన పదవీ విరమణ ప్రకటనతో బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి. సుశాంత్ కేసు విషయంలో విమర్శలు రావడంతో రాజీనామా చేసారు అని అన్నారు. దీనిపై డీజీపీ స్పందించారు. గుప్తేశ్వర్ పాండే ఈ మేరకు మీడియా ప్రకటన ఒకటి విడుదల చేసారు. తన పదవీ విరమణకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసుతో ఎటువంటి సంబంధం లేదని అన్నారు.

“నేను ఎన్నికలలో పోటీ చేస్తానని ఎప్పుడు చెప్పాను” అని డిజిపి గుప్తేశ్వర్ పాండే ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికలలో పోటీ చేయడానికి పాండే 2009 లో స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్ డిజిపి పాండేపై విమర్శలు చేసారు. ఇది కొత్త సినిమా డ్రామా గా విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version