ENG VS AUS : నేటి నుంచి యాషెస్ మూడో టెస్ట్

-

యాషెస్ సిరీస్ లో భాగంగా మూడో టెస్ట్ మ్యాచ్ నేటి నుంచి జరగనుంది. హెడింగ్లి వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండు తమ జట్టులో మూడు మార్పులు చేసింది. వోక్స్, వుడ్, మొయిన్ ఆలీలను పోప్, అండర్సన్, టంగ్ స్థానాల్లో జట్టులోకి తీసుకుంది.

మరి ఈ మార్పులు ఏ మేరకు ఆ జట్టుకు మంచి ఫలితాలు ఇస్తాయో చూడాలి. ఈ సిరీస్ లో ఆసిస్ 2-0తో ఆదిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ లో పోరాడి ఓటమి పాలైంది ఇంగ్లాండ్‌ జట్టు. అయితే.. రెండో టెస్ట్‌ మ్యాచ్‌ లో ఆసీస్‌ తొండాట ఆడి గెలిచిందని కూడా ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version