INDvsWI : విండీస్‌ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా!

-

వెస్టిండీస్ చేతిలో టీమిండియా చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నిన్న ట్రినిడాడ్ వేదికగా జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో… నాలుగు పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో ఆర్ వికెట్లు కోల్పోయి ఏకంగా 149 పరుగులు చేసింది. అయితే లక్ష్య చేతనలో తడపడ్డ టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా తొమ్మిది వికెట్లు నష్టపోయి 145 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది టీమిండియా. టీమిండియా బ్యాటర్లందరూ విఫలం కావడంతో ఈ ఓటమి ఎదురైంది. కేవలం తిలక్ వర్మ 39 పరుగులు చేసి టీమిండియాను ఆదుకున్నాడు. అయితే తిలక్ వర్మ చివరి వరకు బ్యాటింగ్ చేయలేక రుమారియో బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లందరూ విఫలం కావడంతో టీమిండియా ఓడిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version