హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ కేటుగాళ్లను హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పుణెకు చెందిన సంగత్ సింగ్ మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ప్లాన్ చేసిన ఏరియాలో ముందుగా రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తారు. ఐరన్ రాడ్, స్క్రూడ్రైవర్ వంటి వస్తువులతో చోరీలకు పాల్పడుతున్నారు. వీరిపై మొత్తం మహారాష్ట్రలో 17 కేసులు, హైదరాబాద్లో 4 కేసులు ఉన్నాయి. దొంగతనాలు చేయడంలో వీళ్లు ఆరితేరినోళ్లు.. చివరకు బుక్కయ్యారు.
వీళ్లు ముందుగా రెక్కీ నిర్వహిస్తారు. ఆ తర్వాత స్కెచ్ వేస్తారు.. చివరకు..!
-