హెరిటేజ్ పాకెట్ పాలు పగిలిపోయాయని పోలీసు కేసు !

-

కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. కూకట్‌పల్లిలో హెరిటేజ్ పాకెట్ పాలు పగిలిపోయాయని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు బాధితులు. అరదుగా వచ్చే కేసులలో ఇదొకటిగా నిలిచింది. పాలు పగిలాయని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కూకట్‌పల్లి పోలీసులు.

Police case alleges heritage pocket milk was broken
Police case alleges heritage pocket milk was broken

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో హెరిటేజ్ పాలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చి కాచిన తరువాత మొదటి ప్యాకెట్ బాగానే ఉంది. మరో ప్యాకెట్ ఉదయం కాచేసరికి పగిలిపోయాయి. అసలు ఏంటి అని ప్రశ్నించగా వాళ్లకి మేము ఏమి చేస్తాం అంటూ సమాధానం ఇచ్చాడు దుకాణదారుడు. దింతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు బాధితులు. ఇక స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news