చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశారు: కిల్లి కృపారాణి.. వైకాపాలో చేరేందుకు ముహుర్తం ఖరారు..!

ఏపీలో అధికార పార్టీ టీడీపీ నుంచి ఇప్ప‌టికే ప‌లువురు ముఖ్య నేత‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం విదిత‌మే. కాగా త్వ‌ర‌లో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వైఎస్సార్‌సీపీకి వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌య్యే సూచ‌న‌లు మెరుగ్గా క‌నిపిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా మ‌రో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు కూడా వైకాపాలో చేర‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి త్వ‌ర‌లో వైఎస్సార్‌సీపీలో చేరుతార‌ని ఆమే స్వ‌యంగా … Continue reading చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశారు: కిల్లి కృపారాణి.. వైకాపాలో చేరేందుకు ముహుర్తం ఖరారు..!