రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు

-

నేడు భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వీర్ భూమిలోని ఆయన స్మృతి చిహ్నానికి నివాళులు అర్పించారు. వీరితో పాటు ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆశోక్ గెహ్లాట్ ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version