బీఆర్ఎస్ MLA లకు రేవంత్ రెడ్డి గిఫ్ట్..!

-

దుబ్బాక త్వరలో రెవెన్యూ డివిజన్ గా మారబోతోంది. గత వారం సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎంని కలిశారు దుబ్బాక ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలని ఆయన రిక్వెస్ట్ చేశారు సీఎం సానుకూలంగా స్పందించారు రెవిన్యూ డిపార్ట్మెంట్లలో కదలికలు మొదలయ్యాయి వివిధ భాగాల మధ్య ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది ప్రభుత్వ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది కొత్త ప్రభాకర్ రెడ్డి కోరికకి అనుకూలంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో ఇకమీదట రాజకీయంగా రిటర్న్ గిఫ్ట్ గా ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుంది అనేది కీలకంగా మారబోతోంది.

చాలా కాలం నుండి కూడా దుబ్బాక ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లాల పునర్విభజన టైంలో రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని దివంగత మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేశారు ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఎంతగానో ప్రయత్నం చేశారు ప్రభుత్వం మీద పోరాటం చేసిన ప్రయోజనం లేకపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version