IPL 2022 : ఐపీఎల్​లో శిఖర్ ధావన్ రికార్డు.. కోహ్లీ తర్వాత అతడే

-

టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఐపీఎల్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ ఐపీఎల్ 15 సీజన్ లో ఏకంగా ఆరు వేల పరుగులు చేసిన రెండవ బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కడో శిఖర్ ధావన్. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రెండు ఓవర్ తొలిబంతి సింగిల్ తీసి.. ఐపీఎల్ కెరీర్లో ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు శిఖర్ధావన్.

ఈమె గాలి లో విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. విరాట్ కోహ్లీ 6402 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. కాగా . ఆఖరి వరకు రసవత్తరంగా కొనసాగిన ఈ మ్యాచ్ లో… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై పంజాబ్ 11 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్కింగ్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. అనంతరం చేసింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు… 20 ఓవర్లలో 176 పరుగులు మాత్రమే చేసి విజయాన్ని చేజార్చుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version