అక్క వివాహేతర సంబంధం.. తమ్ముడి హత్య..

-

నేటి సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోతుంది.. అక్రమ సంబంధానికి అడ్డు వచ్చాడని తోడ బుట్టిన సోదరుడినే కడతేర్చిన సంఘటన ఇది. కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. భర్తతో కాపురం చేస్తున్న మహిళ వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది. తన భార్య అక్రమ సంబంధం విషయం తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు భర్త. అక్క అక్రమ సంబంధం విషయంలో జోక్యం చేసుకున్న తమ్ముడు నడిరోడ్డులో దారుణ హత్యకు గురికావడం కలకలం సృష్టించింది.

నడిరోడ్డులో తమ్ముడు శంభులింగ శవం పక్కన కూర్చున్న నరసమ్మ తన సోదరుడిని ఎవరో చంపేశారని నాటకాలు ఆడింది. పోలీసులు పోలీసులు పిన్ టూ పిన్ బయటకు లాగడంతో తమ్ముడు శంభులింగ హత్య కేసులో నరసమ్మ, ఆమె ప్రియుడు బాబు పోలీసులు అడ్డంగా చిక్కిపోయారు. కర్ణాటకలోని హుబ్బళి నగరం సమీపంలోని నూల్కి గ్రామంలో శంభులింగ కమడోళ్లి అలియాస్ శంభులింగ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శంభులింగకు నరసమ్మ అలియాస్ నరసి అనే అక్క ఉంది. 18 సంవత్సరాల క్రితం నరసమ్మకు ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. నడిరోడ్డులో తమ్ముడు శంభులింగ శవం పక్కన కుర్చున్న నరసమ్మ తన సోదరుడిని ఎవరో చంపేశారని నాటకాలు ఆడింది. పోలీసులు పోలీసులు పిన్ టూ పిన్ బయటకు లాగడంతో తమ్ముడు శంభులింగ హత్య కేసులో నరసమ్మ, ఆమె ప్రియుడు బాబు పోలీసులు అడ్డంగా చిక్కిపోయారు. దీంతో కేసు చేసుకున్న పోలీసులు.. నరసమ్మ, ఆమె ప్రియుడిని రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version