భారత జట్టుకు ప్రధాని మోడీ అల్పాహార విందు

-

PM Modi to felicitate and host breakfast meeting for Team India: ప్రధాని మోడీ నివాసంలో భారత క్రికెట్ జట్టు హడావిడి చేస్తోంది. టీ20 ప్రపంచకప్‌ సాధించిన భారత జట్టుకు ప్రధాని మోడీ అల్పాహార విందు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం ముంబైకి టీమిండియా వెళ్లనుంది.

PM Modi to felicitate and host breakfast meeting for Team India as Men in Blue return from Barbados

ఇక, T20 వరల్డ్కప్ విన్నర్ టీమ్ఇండియా ఇవాళ ఉదయం భారత్కు చేరుకుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్లేయర్లంతా దిల్లీ ఎయిర్ పోర్ట్కు చేరుకోగా వారికి ఘన స్వాగతం లభించింది. విశ్వ వేదికపై భారత్ను విజేతగా నిలిపిన ఛాంపియన్లకు క్రికెట్ ఫ్యాన్స్ గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్కు వెళ్లారు.హోటల్ వద్ద కూడా ప్లేయర్లకు గ్రాండ్ వెల్కమ్ లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version