Sri Lanka vs India : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

-

భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య ఇవాళ కొలొంబో వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. అయితే తొలుత టాస్ గెలిచిన లంకేయులు బ్యాటింగ్ ఎంచుకున్నారు. మొన్న జరిగిన తొలి వన్డే మ్యాచ్ టై కావడంతో ఈ మ్యాచ్ లో ఎవరూ గెలుస్తారనే ఆసక్తి నెలకొంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో భారత జట్టు మంచి ఫామ్ లో ఉంది. శ్రీలంక కూడా పటిష్టంగానే ఉంది. ఈ మ్యాచ్ లో ఎవ్వరూ విజయం సాధిస్తారో చూడాలి.

భారత్ తుది జట్టు : 

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

శ్రీలంక తుది జట్టు : 

పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), కమిందు మెండిస్, జనిత్ లియానాగే, దునిత్ వెల్లలగే, అకిల దనంజయ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే

 

Read more RELATED
Recommended to you

Exit mobile version