కరీంనగర్ లో పరుగులు పెట్టించిన ఎలుగుబంటి.. వీడియో వైరల్‌

-

కరీంనగర్ పట్టణంలో ఏలుగుబంటి సంచారం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీపురం కాలనీలోకి వచ్చింది. విషయం తెలిసిన శ్రీపురం కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా రెస్పాన్స్ లేదని స్థానికులు తెలిపారు.

దీంతో కొందరు యువకులు కర్రలు పట్టుకొని కాలనీలో గస్తీ తిరిగారు. ప్రస్తుతానికి అయితే… ఎలుగుబంటిని పట్టుకునేందుకు వరంగల్ నుంచి కరీంనగర్ చేరుకుంది రెస్క్యూ టీమ్. మరి ఆ ఎలుగు బంటి దొరుకుతుందో లేదో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version