ఇల్లులేని వారికి సీఎం రేవంత్‌ శుభవార్త..4.50 లక్షల మందికి రూ.5 లక్షలు !

-

ఇల్లులేని వారికి సీఎం రేవంత్‌ రెడ్డి శుభవార్త చెప్పడం జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఇందిరమ్మ ఇండ్లు పేరుతో నూతన గృహనిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించామని ప్రకటన చేశారు.

CM Revanth Reddy is good news for the homeless

ఈ పథకం ద్వారా ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ళ చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇళ్ళ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ పథకం కింద పేదలు ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version