ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కవర్ కలకలం !

-

ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కవర్ కలకలం రేపుతోంది. ఎన్నికల ప్రచారం ముగియడంతో డబ్బులతో ప్రజలను కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేస్తుంది అంటూ విపక్షలు ఆరోపణ చేస్తున్నాయి. కాంగ్రెస్ కర పత్రాలతో ఓటుకు 500 రూపాయలను అందిస్తున్నారట. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Congress cover in Adilabad is uproar

కాగా, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడినందున నిఘా పెరిగింది. హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లలో అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్నాయి తనిఖీలు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. తెలంగాణలో 160 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించారు. భద్రత కోసం 20 వేల మంది ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా వచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version