ప్రారంభమైన మహబూబ్ నగర్ ఎమ్మల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

-

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ మేరకు సిబ్బంది ఓట్ల లెక్కింపు పనిలో పడిపోయారు. మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. మొత్తం 1,439 ఓట్లలో 1,437 పోలయ్యాయి.

Counting of Mahbub Nagar MMC by-election votes started

ఈ ఎన్నికలో మన్నే జీవన్ రెడ్డి (కాంగ్రెస్), నవీన్ కుమార్ రెడ్డి (బీఆర్ఎస్), సుదర్శన్ గౌడ్ (స్వతంత్ర) పోటీ చేశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version