రేవంత్ రెడ్డి బిడ్డ విర్రవీగకు..ఆరు నెలల్లో ఏదైనా జరగొచ్చు – దాసోజ్ శ్రవణ్

-

రేవంత్ రెడ్డి బిడ్డ విర్రవీగకు..ఆరు నెలల్లో ఏదైనా జరగొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ స్పోక్స్‌ పర్సన్ దాసోజ్ శ్రవణ్. రేవంత్ రెడ్డి చెల్లని చిత్తు కాగితం…రేవంత్ రెడ్డి బిడ్డ విర్రవీగకు.. దేవుడు తలుచుకుంటే ఆరు నెలల్లో ఏదైనా జరగొచ్చు అన్నారు దాసోజ్ శ్రవణ్.

dasoju sravan counter to revanth reddy

రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన దాసోజ్ శ్రవణ్… 200 మంది రైతులు చనిపోయారు అంటే అడ్రస్ ఇవ్వమంటున్నావు.. మరి నువ్వేం పీకుతావ్, గడ్డి పీకుతావా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్న పిచ్చోడన్నారు. కేసీఆర్ పులిలాగా బయటికొస్తే మీకు లాగులు తడిచి గాయత్రి పంపు నుంచి నిన్న నీళ్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు దాసోజ్ శ్రవణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version