తెలంగాణలో మావోయిస్టులు లేరు..అందరూ పారిపోయారు !

-

తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ లో మావోయిస్టులు లేరని ప్రకటన చేశారు తెలంగాణ డీజీపీ జితేందర్. తాజాగా మీడియాతో తెలంగాణ డీజీపీ జితేందర్ మట్లాడారు. మావోయిస్టుల ఇతర రాష్టాలకు పారిపోయారన్నారు. శాంతి భద్రతలే లక్ష్యం పోలీసులు పని చేస్తున్నారని తెలిపారు తెలంగాణ డీజీపీ జితేందర్.

DGP Jitender

త్వరలో సిబ్బంది కొరతను ఆధిగమిస్తామని వెల్లడించారు. గంజాయి, డ్రగ్స్,సరఫరా పై డేగ కన్ను వేసినట్లు తెలిపారు తెలంగాణ డీజీపీ జితేందర్. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు తెలంగాణ డీజీపీ జితేందర్. సైబర్ నేరాల పట్ల తస్మాత్ జాగ్రత్త అన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version