ఏసీబీ అధికారులకు చుక్కలు చూపెడుతున్న స్ఫూర్తి రెడ్డి

-

రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ HMWS అధికారిణి స్పూర్తి రెడ్డి ఏసీబీ అధికారులకు చుక్కలు చూపెడుతున్నారు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడ్డ HMWSSB మణికొండ మేనేజర్ స్పూర్తి రెడ్డి…ఇప్పుడు ఏసీబీ అధికారులకు చుక్కలు చూపెడుతున్నారు. రాత్రి నుంచి వివరాలు చెప్పకుండా దాటవేస్తూ ఇబ్బందిగా గురి చేస్తున్నారు స్ఫూర్తి రెడ్డి. కొత్త నల్లా కనెక్షన్ కోసం లంచం డిమాండ్. 30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు HMWS అధికారిణి స్పూర్తి రెడ్డి.

HMWS officer Spurthi Reddy

దీంతో పుప్పాల్ గూడ లో స్పూర్తి రెడ్డి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పలు అక్రమ ఆస్తులు గుర్తించారట అధికారలు. స్ఫూర్తి రెడ్డి పై పలు అవినీతి ఆరోపణలు. పలు ఫిర్యాదుల తో గాలం వేసింది ACB. అయితే…. ACB అధికారులకే చుక్కలు చూపించిన స్పూర్తి రెడ్డి…. రెండు గంటల పాటు తను ఉంటున్న ఇల్లు అడ్రస్ చెప్పలేదట. తప్పుడు అడ్రస్ లు చెప్పి అధికారులను తప్పు దోవ పట్టిస్తోదట HMWS అధికారిణి స్పూర్తి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version