నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం – కల్వకుంట్ల కవిత

-

K Kavitha Released From Jail After 5 Months: తీహార్‌ జైలు నుంచి విడుదల అయ్యాక.. కల్వకుంట్ల కవిత మీడియాను అడ్రస్‌ చేశారు. పోరాటం కొత్త కాదని.. 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసానని ప్రకటించారు. బీఆరెస్ పార్టీకి, కేసిఆర్ గారికి,నాకు, నా కుటుంబానికి అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

టిఆర్ఎస్ పార్టీకి, మన కుటుంబానికి ఇబ్బందులు సృష్టించిన వాళ్లకు కచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నిగ్‌ ఇచ్చారు. ఇటువంటి కష్ట సమయంలో మా కుటుంబానికి వెన్నంట ఉన్న ప్రతి ఒక్కరికి పాదయాభివందనాన్ని తెలియజేస్తున్నానని ప్రకటించారు కల్వకుంట్ల కవిత. ఇక ఇవాళ మధ్యాహ్నం బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి.. హైదరాబాద్‌ చేరుకుంటారు కల్వకుంట్ల కవిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version