శ్రీకాకుళం జిల్లాలో భూకంపం..పరుగులు తీసిన జనాలు !

-

Earthquake in Srikakulam district: శ్రీకాకుళం జిల్లాలో భూకంపం చోటు చేసుకుంది. దీంతో పరుగులు తీశారు జనాలు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో ఉదయం 3:40 స్వల్ప భూకంపం చోటు చేసుకుందట. దీంతో జనాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని సమాచారం.

Earthquake in Srikakulam district

ఇక మరోసారి ఉదయం 4:03 సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయట. దీంతో జనాలు అంతా ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఇక రెండేళ్ల క్రితం నుంచి తరచూ శ్రీకాకుళం జిల్లాలో భూకంపం చోటు చేసుకుంటోందట. అయితే.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో భూకంపం చోటు చేసుకున్న తరుణంలో.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదు. దీంతో ఊపిరి పిల్చుకున్నారు ప్రజలు. ఇక శ్రీకాకుళం జిల్లాలో భూకంపంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version