BREAKING: రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మాజీ ఎంపీ

-

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు… బీజేపీ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఇవాళ కాంగ్రెస్‌లో బీజేపీ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ చేరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు బీజేపీ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్.

Former BJP MP Ravindra Naik joined the Congress in the presence of Chief Minister Revanth Reddy

ఈ సందర్భంగా కండువా కప్పి బీజేపీ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version