BRSను వీడే నేతలు వేశ్యాలు..నరేందర్ సంచలన వ్యాఖ్యలు..?

-

BRSను వీడే నేతలు వేశ్యాలు..అంటూ మాజీ ఎమ్మెల్యే నరేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజాక వర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు.

Former MLA Narender’s key comments on leaders leaving BRS

హరీష్ రావు తో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ శాసనసభ సభ్యులు , శాసనసభ సభ్యులు , జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీటీసీలు , జెడ్పీటీసీలు,
కార్యకర్తలు,పాల్గొన్నారు. ఈ సందర్భంగా BRS ను వీడుతున్న నాయకులపై మాజీ ఎమ్మెల్యే నరేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

BRS వీడుతున్న నేతలను వేశ్యలతో పోల్చిన నరేందర్… పతివ్రత లాగా మాట్లాడి, వేశ్యాలాగా పార్టీ వీడుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు. కడియం శ్రీ హరి ముఖం మీద తన్నెలా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఉండాలని పిలుపు నిచ్చారు మాజీ ఎమ్మెల్యే నరేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version