నేడు సతీ సమేతంగా ఢిల్లీకి సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇదే

-

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచనతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీనే బీఆర్ఎస్ గా మార్చారు. ఈ నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీలో తాత్కాలిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఈ నెల 14న ప్రారంభించనున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇవాళ సతీ సమీపంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ పయనం కానున్నారు. ఈనెల 14న పార్టీ కార్యాలయం ప్రారంభం ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ దంపతులు అక్కడ యాగం చేయనున్నారు. పండితులు చెప్పిన విధంగానే సీఎం కేసీఆర్ సుముహూర్తాన, పార్టీ ఆఫీస్ ప్రారంభించనున్నారు. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్, మళ్లీ 15వ తేదీ తర్వాతే తెలంగాణ రానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version