నటి జెత్వానీ కేసు…పీఎస్ఆర్ ఆంజనేయులు షాకింగ్ నిర్ణయం

-

నటి జెత్వానీ వేధింపుల కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాజగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు పీఎస్ఆర్ ఆంజనేయులు. గ్రూప్-1 అక్రమాల కేసు, నటి జెత్వానీ వేధింపుల కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పీఎస్ఆర్ ఆంజనేయులు. RRR కస్టోడియల్ కేసులో క్వాష్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగనుంది.

PSR Anjaneyulu's shocking decision in actress Jethwani harassment case
PSR Anjaneyulu’s shocking decision in actress Jethwani harassment case

ఇది ఇలా ఉండగా పీఎస్ఆర్ ఆంజనేయులుకు వచ్చేనెల 4 వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు. దింతో ఆంజనేయులును విజయవాడ జైలుకు తరలించారు పోలీసులు. ముంబయి నటి కేసులో విజయవాడ కోర్టుకు పీఎస్ఆర్ ఆంజనేయులు ను తరలించారు. రిమాండ్ ముగియడంతో ఆంజనేయులును కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ తరుణంలోనే పీఎస్ఆర్ ఆంజనేయులుకు వచ్చేనెల 4 వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news