BREAKING: రెండవ రౌండ్ లో తీన్మార్ మల్లన్నకు తగ్గిన మెజారిటీ!

-

నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ఉత్కంఠ బరితంగా జరుగుతోంది. ఇప్పటి వరకు నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది.

Thinmar Mallanna’s majority in the second round

రెండు రౌండ్ల తర్వాత లక్షా 92 వేల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. మొదటి రౌండ్ పోల్చుకుంటే రెండవ రౌండ్ లో తీన్మార్ మల్లన్నకు తగ్గింది మెజారిటీ. రెండు రౌండ్స్ ముగిసే సరికి 14 వేల పై చిలుకు మెజారిటీ తో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (అధికారికంగా రావాల్సి ఉన్నది.) రావాల్సి ఉంది. మొదలైన మూడో రౌండ్ కౌంటింగ్…ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మెజారిటీ తగ్గే ఛాన్స్‌ ఉందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version