ఈరోజు బ్లాక్ డే.. రాజాసింగ్ సంచలన ట్వీట్..!

-

బక్రీద్ పండగ వేళ బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ట్వీట్ చేశారు ‘ఆవుకు రొట్టెలు తినిపించే వారు.. మరియు రొట్టెతో ఆవును తినే వారు ఎప్పటికి సోదరులు కాలేరన్నారు. ఆవును తల్లిగా భావించే హిందూవులందరికీ ఈ రోజు ‘బ్లాక్ డే’ అని రాజాసింగ్ ట్వీట్ చేశారు.

అయితే బక్రీద్ పండుగ సందర్భంగా రాజాసింగ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతకుముందు అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఫ్రిడ్జ్ లో బీఫ్ ఉందనే కారణంతో 11 ఇళ్లను బుల్లోజ్ చేసిందని ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు తర్వాత అన్యాయమనే చక్రం ఆగడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version