తుఫ్రాన్‌లో కూలిపోయిన శిక్షణ విమానం..ఇద్దరు సజీవదహనం

-

 

మెదక్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దుండిగల్ ఎయిర్‌పోర్టు శిక్షణ విమానం కుప్ప కూలింది. అయితే..ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.. పైలెట్‌, ట్రైనీ పైలెట్‌ సజీవదహనం అయ్యారని సమాచారం అందుతోంది.

Training Plane Crashed At Medak’s Tupran

తూప్రాన్‌ రావెల్లి శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. ఇక ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version