TS : గడ్డి మందు తాగి ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు మృతి

-

నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు మృతి మరణించారు. ఈ సంఘటన నిన్న జరుగగా.. ఇవాళ వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నిన్న నల్లగొండ పట్టణంలోని రామ్ నగర్ పార్క్ లో ఇద్దరు డిగ్రీ విద్యార్థినిలు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

Two degree students died after drinking weed

అయితే.. ఇవాళ చికిత్స పొందుతూ మనీషా, శివాని కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. అధిక మోతాదులో వెంట తెచ్చుకున్న గడ్డి మందు తాగిన విద్యార్థినిలు… ఇవాళమరణించారు.ఆత్మహత్యకు సిద్ధపడి గడ్డి మందు తెచ్చుకున్న విద్యార్థినిలు… నిన్న తాగారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version