3వ రోజు బస్సు యాత్ర మొదలు.. క్లాక్ టవర్ సెంటర్‌లో ప్రసంగించనున్న గులాబీ బాస్ కేసీఆర్..!

-

కేసీఆర్ బస్సు యాత్రని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రెండవ రోజు బస్సు యాత్ర ని కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న కెసిఆర్ ఇప్పుడు మూడవ రోజు బస్సు యాత్ర ని చేపట్టబోతున్నారు. కేసీఆర్ మూడవ రోజు బస్సు యాత్రని మొదలుపెట్టేశారు. ఎర్రవెల్లి నుండి మహబూబ్నగర్ కి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ సాయంత్రం 6:00 కి మహబూబ్ నగర్ క్లాక్ టవర్ సెంటర్లో మాట్లాడబోతున్నారు.

సాయంత్రం 6 గంటలకి మహబూబ్ నగర్ క్లాక్ టవర్ సెంటర్ లో ప్రసంగిస్తున్న సందర్భంగా గులాబీ బాస్ అభిమానులు ఆయన ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారైనా ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గెలుపు రావాలని, అనుకున్నట్లుగా ఓట్లు పడాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version