మత్స్యసహాకార అధికారిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తాతా మధు సీరియస్‌

-

మత్స్యసహాకార అధికారిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తాతా మధు సీరియస్‌ అయ్యారు. అధికారులు అధికారుల లెక్క ఉండండని.. ఉద్యోగం చేయండి… ఎవరికీ ఊడిగం చేయెద్దని హెచ్చరించారు.

మాకు లేని ఫ్లెక్సీలు మిగతావాళ్ళ కెందుకు…ఎమ్మెల్యే మంత్రికే ఫెక్సీలెందుకు…అలా చేయమని ప్రభుత్వం చెప్పిందా అని ఖమ్మం జిల్లా మత్స్యసహాకార అధికారి పై విరుచుక పడ్డారు ఎమ్మెల్యే తాతా మధు. పాలేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి వచ్చిన ఎంపీలు నామా, వద్దు రాజు మరియు ఎమ్మెల్సీ తాతా మధు తీరు తో షాక్ కు గురయ్యారు. దీంతో ఆగ్రహించిన నేతలు అక్కడి నుండి వెళ్ళిపోయారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version