రైతులకి మంత్రి తుమ్మల గుడ్ న్యూస్..!

-

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గుడ్ న్యూస్ చెప్పారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం చేశారు ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారుల్ని ఆదేశించారు.

కనీసం మద్దతు ధర కల్పించాలని మార్కెటింగ్ మార్క్ఫెడ్ అధికారులకు సూచనలు ఇచ్చారు రూ.6760 కంటే తక్కువ ధరకే మార్కెట్లో ధాన్యాలని అమ్మొద్దని రైతులకి మంత్రి సూచనలు చేశారు సన్ఫ్లవర్ రైతులు తొందర పడద్దని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version