శ్రీలంకలోలా.. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు – విజయసాయి రెడ్డి

-

శ్రీ లంకలోలా.. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చే శారు. ప్రజలు తిరుగుబాటు చేసి అర్జెంటుగా తనను సిఎం సీటు ఎక్కించాలంట! ఎక్కడికి వెళ్లినా చంద్రబా బువి ఇవే ఆర్తనాదాలు, వేడుకోళ్లు, ఏడుపులు, పెడబొబ్బలు. శ్రీలంకలోలా ప్రభుత్వాన్ని కూల్చాలని కొన్నా ళ్లు గొంతు చించుకుని అరిచి అరిచి సొమ్మసిల్లాడు. ఇప్పుడు మళ్లీ కలవరిస్తున్నాడని ట్వీట్‌ చేశారు విజయ సాయి.

నీ మీద నీకు నమ్మకం లేకనే కదా బాబూ, ఎవరెవరినో ఊతకర్రలుగా చేసుకున్నదని ఫైర్‌ అయ్యారు. పుత్ర రత్నం కూడా అప్రయోజకుడు. ‘ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. మెంటల్ గా యమ ఇదిగా ఉన్నా’ అని నువ్వు పదే పదే చెప్తుంటే ‘పిచ్చి’ అనుకుంటున్నారు ప్రజలు. నీవన్నీ మాయల ఫకీరు వేషాలు అనుకుంటున్నారని మండిపడ్డారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. వైసీపీ సర్కార్‌ ను ఎవరూ ఏం చేయాలని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version