ఈ రోజు ఉదయం నుండి అత్యంత నాటకీయంగా జరిగిన పరిణామాలు చివరికి తెలంగాణ వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను జైలుపాలు చేశాయి. షర్మిల పోలీసులపై దాడి చేసిన కేసులో ఆమెపై కేసులు నమోచు చేయడం జరిగింది. కాగా ఆ తర్వాత కొన్ని సెక్షన్ ల కింద షర్మిలపై మరియు ఆమె కార్ డ్రైవర్ పై కేసులు పెట్టి.. ఈమెను నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లే ముందు గాంధీ హాస్పిటల్ లో ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్ట్ లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు “షర్మిల” జైలుపాలు …!
-