అమీబా

మెదడును తినే అమీబా వైరస్‌తో బాలుడు మృతి!

అమెరికాలో మరో అరుదైన వైరస్ వల్ల బాలుడు మృతి చెందాడు. ఆ బాలుడికి మెదడును తినే అమీబా వైరస్ సోకింది. ఈ వైరస్ పేరు నయిగ్లేరియా ఫొలేరి. ఈ వైరస్ వల్ల అమెరికాలో మొట్టమొదటి మరణ కేసు నమోదైంది. నెబ్రస్కా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్‌ మెంట్ ప్రకారం.. ఒమాహాలోని డగ్లస్ కౌంటీకి...
- Advertisement -

Latest News

మీ ల్యాప్‌టాప్‌ను క్లీన్‌ చేసుకోవడానికి ఆల్కాహాల్‌ వాడొచ్చు తెలుసా..?

ల్యాప్‌టాప్‌ వాడే వాళ్లకు దాన్ని ఎలా క్లీన్‌ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై స్క్రాచ్ లేదా డస్ట్ అస్సలు మంచిది కాదు. సమస్యను...
- Advertisement -

రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ కేసీఆర్‌ నల్లా నీళ్లు తీసుకువచ్చారు : హరీష్‌ రావు

విపక్షాల మాటలకు విలువ లేదని, కేసీఆర్‌ మాటకు దిరుగులేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో మెడికల్ కళాశాల నిర్మాణానికి...

రేపు గ్రేటర్ హైదరాబాద్ లో మూడో విడుత డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ

తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ మూడో విడుత డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ అక్టోబర్ 02న చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రెండు విడుతల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ చేసింది....

బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లకు ఇక నిద్ర పట్టదు : మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు సభలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో జాప్యానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం ఆసక్తి చూపించి ఉంటే గిరిజన వర్సిటీ ఎప్పుడో...

టీడీపీ నేతలు కోటంరెడ్డిని చూసి నేర్చుకోవాలి : అనిల్‌ కుమార్‌ యాదవ్‌

టీడీపీ 'మోత మోగిద్దాం' కార్యక్రమంపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా గంటలు మోగించిన నెల్లూరు టీడీపీ నేతల్లో ఏ కోశానా విచారం...