ఇంగ్లాండ్
Sports - స్పోర్ట్స్
కామన్వెల్త్ గేమ్స్ లో భవీనా పటేల్కు గోల్డ్ మెడల్
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ మరో స్వర్ణం గెలుచుకుంది. పారాలింపిక్ సిల్వర్ మెడల్ విజేత భవీనా బెన్ పటేల్ మరోసారి సత్తా చాటారు. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్ క్లాస్ ఫైనల్లో నైజీరియా ప్లేయర్ ఈఫెచుక్వడేపై గెలుపుతో గోల్డ్ మెడల్ సాధించింది. 12-10, 10-2, 11-9 తేడాతో భారత్ గెలిచింది. దీంతో కామన్వెల్త్ గేమ్స్...
Sports - స్పోర్ట్స్
కామన్వెల్త్ గేమ్స్: ఇంగ్లాండ్ మహిళా జట్టు కెప్టెన్కు గాయం
ఇంగ్లాండ్ మహిళా జట్టు కెప్టెన్ హీథర్ నైట్కు గాయమైంది. దీంతో ఆమె కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల క్రికెట్ సెమీ ఫైనల్ మ్యాచ్కు దూరం కానున్నారు. హీథర్ నైట్కు గాయాలవడంతో భారత మహిళా జట్టుకు ఊరటనిచ్చే అంశం ఏర్పడింది. కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ సెమీస్లో ఇంగ్లాండ్తోనే భారత్ శనివారం మ్యాచ్ ఆడనుంది. గాయం కారణంగా...
Sports - స్పోర్ట్స్
మహిళల ప్రపంచకప్కు భారత్ ఆతిథ్యం
భారత్ వచ్చే రెండేళ్లలో రెండు ప్రపంచ కప్ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2023లో పురుషుల వన్డే వరల్డ్ కప్తోపాటు 2025లో మహిళల వన్డే ప్రపంచకప్కు భారత్ వేదిక కానున్నట్ల ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. అలాగే 2023-27 మహిళ క్రికెటర్ల మెగా ఈవెంట్ల షెడ్యూల్ వివరాలను ప్రకటించింది. 2024లో బంగ్లాదేశ్ వేదికగా మహిళల...
Cricket
T20I & ODI మ్యాచ్లో ఆడే భారత జట్టు ఆటగాళ్లు వీరే!
ఇంగ్లాండ్తో జరిగే టీ20, వన్డే సిరీస్ మ్యాచ్ల కోసం భారత జట్టును ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. కరోనా కారణంగా ఎడ్జ్ బాస్టన్ మ్యాచ్కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ టీ20, వన్డే సిరీస్లకు సారథిగా వ్యవహరించనున్నారు. అయితే, గతేడాది వాయిదా పడిన రీ షెడ్యూల్ ఐదవ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం...
Cricket
ఇంగ్లాండ్తో తొలి టీ20 మ్యాచ్.. కెప్టెన్గా హార్దిక్ పాండ్యా!
బర్మింగ్హోమ్ వేదికగా జులై 1న ఇంగ్లాండ్-భారత జట్టు మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మూడు టీ20 మ్యాచ్లు, మూడు వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. అయితే టీ20, వన్డే మ్యాచ్లో భారత జట్టు ప్లేయర్ల ఎంపికను బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు. పరిమిత ఓవర్ల సిరీస్కు బీసీసీఐ భారత...
Cricket
ఇంగ్లాండ్తో పోరుకు టీమిండియా జట్టు సిద్ధం
ఇంగ్లాండ్తో పోరుకు టీమిండియా సీనియర్ జట్టు సిద్ధమవుతోంది. ఎడ్జాబాస్టన్ వేదికగా శుక్రవారం జరిగే కీలక పోరులోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. గతేడాది 2-1తో నిలిచిన ఆధిక్యాన్ని 3-1తో సిరీస్ గెలవాలనుకుంటుంది. దీంతో ఇంగ్లీష్ గడ్డపై మరోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని ఉత్సాహంగా ఉంది. టీమిండియాలో కేఎల్ రాహుల్ గాయంతో దూరమవ్వడం.....
భారతదేశం
ఇంగ్లాడ్ సెంట్రల్ బ్యాంకులో భారత సంతతి మహిళకు కీలక పదవి
ఇంగ్లాడ్ సెంట్రల్ బ్యాంక్లో వడ్డీ రేట్లను నిర్ణయించే కీలక ద్రవ్య పరపతి విధాన కమిటీలో ఎక్స్ టర్నర్ సభ్యురాలిగా భారత సంతతికి చెందిన మహిళ నియమితులయ్యారు. ప్రముఖ విద్యావేత్త, భారత సంతతి మహిళ డాక్టర్ స్వాతి ధింగ్రా ఈ కీలక బాధ్యతల్లో నియమితులు కావడం ఇదే మొదటిసారి. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అప్లైడ్ మెక్రోఎకనామిక్స్ లో...
corona
భారత్ కి షాక్ ఇచ్చిన బ్రిటన్…!
సోషల్ మీడియాలో కరోనా వైరస్ విషయంలో ఒక స్థాయిలో తప్పుడు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తుంటే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తూ కొందరు పబ్బం గడుపుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా విషయంలో తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ విషయంలో కేంద్ర రాష్ట్ర...
corona
బ్రేకింగ్;ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా..!
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ప్రజలందరూ భయ బ్రాంతులకు గురవుతున్నారు.ఈ వైరస్ కారణం గా అన్ని దేశాలు ప్రభుత్వాలు అప్రమతంగా ఉన్నాయి . అయితే ప్రజల ఆరోగ్యం గురించి చర్యలు చేపట్టే వైద్య,ఆరోగ్య శాఖ మంత్రికే కరోనా వైరస్ సోకింది. ఈ సంఘటన ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది.యునైటెడ్ కింగ్డమ్ ఆరోగ్య...
Latest News
టీమిండియా ముందు భారీ టార్గెట్..!
మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత...
Telangana - తెలంగాణ
వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...
వార్తలు
దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ...
వార్తలు
NTR 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!
RRR మూవీ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీస్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు...