ఇండియా

రాష్ట్రాలవారీగా పెట్రోల్, డీజిల్ ధరల ఇలా ఉన్నాయి?

భారతదేశంలో వేరే దేశాలతో పోల్చితే ఇంధన ధరలు పెరుగుదల ఎక్కువ. ప్రస్తుతం భారత్‌లో చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గత కొద్దిరోజులుగా చమురు ధరలకు బ్రేకులు పడినట్లు కనిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ...

ఎయిర్‌పోర్టులో గన్నులున్న బ్యాగులతో దంపతులు ప్రత్యక్షం.. ఏం చేశారంటే?

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు ఇద్దరు దంపతులను అరెస్ట్ చేశారు. వియాత్నం నుంచి భారత్‌కు విమానంలో వచ్చిన ఈ దంపతులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగులో 45 గన్స్ లను తీసుకొచ్చారు. ఈ బ్యాగ్‌ను చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు....

భారత మణిహారంగా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. ఎక్కడుందో తెలుసా!!

పారిస్‌లోని ఈఫిల్ టవర్ ఎంతో ఎత్తైంది. ఆ ఈఫిల్ టవర్ కంటే దాదాపు 35 మీటర్ల ఎత్తులో రైల్వే బ్రిడ్జిని భారత ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ అధికారికంగా వెల్లడించింది. భారతదేశంలోని...

ఈ ట్యాబ్లెట్లకు డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ అవసరం లేదా?

డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ లేకుండా 16 రకాల మందులను మెడికల్ షాపుల నుంచి విక్రయించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా అధికార ప్రకటన జారీ చేసింది. అయితే లైసెన్స్ ఉన్న దుకాణదారులే వీటిని విక్రయించాలని స్పష్టం చేసింది. అయితే రోగి సమాచారాన్ని తీసుకుని మెడిసిన్స్ ఇవ్వాలని తెలిపింది....

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటర్.. ఎక్కడుందో తెలుసా..?

ప్రస్తుత తరుణంలో జీవన విధానం పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందుతోంది. అయితే పెద్ద పెద్ద మాల్స్ లో లిఫ్ట్ ని చూసి ఉంటారు. సాధారంగా ఉండే లిఫ్ట్‌ లో పది మంది వరకే ఎక్కగలరు. కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన లిఫ్ట్ లో సుమారు 200 మంది వరకు ఎక్కే సామర్థ్యం...

మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం.. కారణమదేనా..?

ఈ నెల 26వ తేదీన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు రానున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మోడీకి స్వాగతం పలికేందుకు రావడం లేదు. దీంతో మరోసారి కేంద్ర, తెలంగాణ రాష్ట్రం మధ్య సంబంధాలు సవ్యంగా లేవని నిరూపితమైంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ దేశ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 26వ తేదీన...

భారత్‌లో పాక్ ఐఎస్ఐ కుట్ర.. ఏం ప్లాన్ చేసిందో తెలుసా..?

భారతదేశంలో అల్లర్లు, అరాచకాలు సృష్టించేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర పన్నుతోంది. రైల్వే ట్రాకులు లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించారు. ఈ మేరకు పంజాబ్, ఇతర రాష్ట్రాల్లోని రైల్వే ట్రాకులు పేల్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. దీనికి గానూ ఐఎస్ఐ తమ మద్దతుదారులకు నిధులు కూడా...

జూన్ నుంచి హర్ ఘర్ దస్తక్ 2.0 కార్యక్రమం.. టార్గెట్ 200 కోట్లు..!!

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 192 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, అక్టోబర్ 2021 నాటికి భారతదేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 200 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ దిశగా దూసుకెళ్తున్నామని పేర్కొంది. దేశవ్యాప్తంగా...

వీరికి గుడ్‌న్యూస్: 5G టెస్ట్ బెడ్‌ను ప్రారంభించిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ 5జీ టెస్ట్ బెడ్‌ను ప్రారంభించారు. ట్రాయ్ (టీఆర్ఏఐ) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా మంగళవారం 5జీ టెస్ట్ బెడ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘5జీ టెస్ట్ బెడ్‌లు దేశంలోని టెలికాం పరిశ్రమ, స్టార్టప్‌లకు మద్దతు ఇస్తుంది. దీంతో ఐదవ తరంలో ఉత్పత్తులు, నమూనాలు, పరిష్కారాలను ధృవీకరించవచ్చు....

BREAKING : స్విస్ ఓపెన్ విజేతగా పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో సంచలన విజయం అందుకుంది. ఈ విజయంతో మరో సారి ఛాంపియన్గా నిలిచింది పివి సింధు. స్విస్ ఓపెన్ ను తన ఖాతాలో వేసుకుని ప్రపంచ చాంపియన్ గా  నిలిచింది పీవీ సింధు. థాయిలాండ్ క్రీడాకారిని బుసానన్ పై 21-16, 21-08 తేడాతో ఫైనల్లో విజయం సాధించింది పీవీ...
- Advertisement -

Latest News

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
- Advertisement -

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...

AP : KGBV పార్ట్‌ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....

ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....