ఎన్నికలు
రాజకీయం
శ్రీలంక అధ్యక్ష బరిలో త్రిముఖ పోరు.. ఎవరు గెలుస్తారో?
శ్రీలంక దేశం ఆర్థికంగా, రాజకీయంగా సంక్షోభంలో మునిగిపోయింది. దేశ ప్రజలు ఇంధన, నిత్యావసరాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. శ్రీలంకను ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేయడానికి ఎవరు వస్తారనే విషయంపై యావత్ దేశం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సా రాజీనామా అనంతరం.. ప్రధాని రణీల్ విక్రమ సింఘే తాత్కాలిక...
రాజకీయం
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ మొదలైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని తొలుత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే తెలంగాణలోని అసెంబ్లీలో 119...
భారతదేశం
బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్ ముందంజ
బ్రిటన్ ప్రధాని పదవి రేసులో రిషి సునాక్ తొలి రౌండ్లో ముందంజలో ఉన్నారు. కన్జర్వేటివ్ పార్టీలో తొలి రౌండ్ ఎన్నికల్లో రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్కు అర్హత సాధించారు. అయితే బ్రిటన్ ప్రధానమంత్రి పదవి రేసులో ఇద్దరు భారత సంతతి నేతలు నిలిచారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం రూపొందించిన తుది...
Telangana - తెలంగాణ
రాష్ట్రపతి ఎన్నికలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్.. ఎలాగైనా గెలవాలని!
జాతీయ పార్టీ ప్రకటన విధి విధానాలపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దూరంగా ఉండాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. బుధవారం పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలు సమావేశం అయ్యాయి. ఈ...
రాజకీయం
రాష్ట్రపతి ఎన్నికలు: నామినేషన్ దాఖలు చేసిన లాలూ ప్రసాద్
కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన మొదటి రోజే 11 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే సరైన ద్రువపత్రాలు లేకపోవడంతో.. ఒకరి నామినేషన్ తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా, జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరగగా.. నామినేషన్ల ప్రక్రియ...
భారతదేశం
BREAKING: రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. జూన్ 30వ తేదీన నామినేషన్ల పరిశీలన, జులై 2న నామినేషన్ల ఉపసంహరణ తేదీని ఖరారు చేసింది. అలాగే రాష్ట్రపతి ఎన్నికకు జులై 18వ తేదీన పోలింగ్, జులై...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సీఎం జగన్ కొత్త వ్యూహం.. వచ్చే ఎన్నికలే టార్గెట్..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహం రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్ బ్యాంకుకు గండి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రతిపక్షాలు కూడా జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు లక్ష్యంగా పని చేస్తున్నాయి. అయితే, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గెలుపు కోసం వ్యూహాత్మక...
భారతదేశం
శరద్ పవార్తో మమతా బెనర్జీ భేటీ
రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో దేశ రాజకీయాలు వాడీవేడీగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు వినిపిస్తున్నా.. అందుకు ఆయన సుముఖత చూపడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్...
Telangana - తెలంగాణ
మోదీని ఢీ కొట్టడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహరచన
జాతీయ పార్టీ విషయంలో సీఎం కేసీఆర్ ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో నూతన జాతీయ పార్టీ పేరు ఏంటనే విషయంపై స్పష్టత రానుంది. అయితే ఇప్పటికే కొన్ని పేర్లపై చర్చ నడుస్తోంది. భారత రాష్ట్ర సమితి, భారత రాజ్య సమితి, భారత నిర్మాణ సమితా అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నిమ్మగడ్డ మరో సంచలన లేఖ.. మంత్రుల వాహనాల మీద !
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో లేఖాస్త్రం సంధించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని ఎన్నికల కమిషనర్ లేఖలో పేర్కొన్నారు. అయితే మంత్రులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సమయంలో ప్రభుత్వ అధికారులు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎంపీలు, మంత్రులు,...
Latest News
Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..
Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ ప్రజలకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...
వార్తలు
ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’
హిట్ ప్లాఫ్లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్గా ఉండేలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
AP : KGBV పార్ట్ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు
జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....
Telangana - తెలంగాణ
ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదు
రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....