ఏపీ
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్,బాబు కప్పు కాఫీ తాగారు..వైసీపీ నాయకులు 3 చెరువుల నీళ్లు తాగారు – అయ్యన్న
పవన్ - బాబు భేటీపై వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ అయ్యన్న పాత్రుడు. నిన్న చంద్రబాబు, పవన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే, వీరి భేటీ పై వైసీపీ కౌంటర్ ఇచ్చింది. సంక్రాంతి మామూళ్ల కోసం వెళ్లాడంటూ మంత్రి అమర్నాథ్ ట్వీట్ చేయగా.. డూ డూ బసవన్నలా తల ఊపడానికి చంద్రబాబు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : తిరుపతి లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య
తిరుపతిలో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. గోవిందరాజస్వామి ఆలయం ఉత్తర మాడవీధిలోని ఓ లాడ్జిలో నిన్న ఉదయం 7 గంటలకు దిగిన వీరిద్దరూ, ఇవాళ ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. యువతీకి ఇటీవల వేరే యువకుడితో పెళ్లి కాగా, ప్రేమ వ్యవహారంతో వీరిద్దరూ ఇలా చేసినట్లు తెలుస్తోంది.
యువతి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కు చెందిన...
Telangana - తెలంగాణ
అన్నమయ్య గృహ సాధనకు మద్దతు తెలిపిన మిజోరాం మాజీ గవర్నర్
అన్నమయ్య గృహ సాధన సమితి చేపడుతున్న సంతకాల సేకరణ కార్యక్రమానికి మిజోరాం మాజీ గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ మద్దతు తెలిపారు. తిరుమల కొండపై ఉత్తరామాడ వీధ వరాహ స్వామి వెనుక ఉన్నటువంటి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు నివసించిన ఇంటిని, ఆంజనేయ స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెంటనే పునఃనిర్మించాలని ఆయన కోరారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టీ-20 మ్యాచ్.. రేపు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
భారత్-దక్షిణాఫ్రికా టీ-20 మ్యాచ్ విశాఖపట్నం కేంద్రం కానుంది. ఈ నెల 14వ తేదీన విశాఖలో జరగబోయే టీ-20 మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. రోజువారి మార్గాల్లో వెళ్లే వారు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.
రేపు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
గన్నవరం టికెట్పై రగడ.. యార్లగడ్డ V/S వల్లభనేని వంశీ
ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్కు సంబంధించిన వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటరావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే టికెట్ తనదంటే.. తనదని ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం జగన్కు తాను బాగా తెలుసని.. ఎమ్మెల్యే సీటు తనకే కన్ఫర్మ్ అని వల్లభనేని చెబుతున్నారు. అయితే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్పై మంత్రి ఆర్కే రోజా ప్రశ్నల వర్షం.. వీటికి సమాధానం చెప్పాలంటూ..?!
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో బస్సు యాత్రను ఎందుకు చేపడుతున్నారో చెప్పాలని మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేస్తోంది ప్రజల కోసమా? లేదా చంద్రబాబు కోసమా? అని నిలదీశారు. దీనిపై పవన్ కళ్యాణ్ జవాబు చెప్పాలని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఆపద రాకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ మంత్రివర్గంలో కొనసాగుతున్న వారంతా డమ్మీ మంత్రులే: సీపీఐ రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న వారంతా డమ్మీ మంత్రులేనని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శ్రీకాకుళంలో జరుగుతున్న సీపీఐ జిల్లా మహాసభకు ఆయన శనివారం హాజరయ్యారు. రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతోందని మండిపడ్డారు. గడిచిన మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన గడప గడప కార్యక్రమం విఫలమైందన్నారు. దీంతో ప్రస్తుతం మంత్రులు బస్సు యాత్ర...
భారతదేశం
Weather alart: మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాల పురోగమితి సాధారణంగా కొనసాగుతోంది. ఈ మేరకు రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మే 31 నుంచి జూన్ 7వ తేదీ వరకు దక్షిణ, మధ్య అరేబియా సముద్రాలు, కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ అధికారిణి ఆర్కే.జేనామణి...
రాజకీయం
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఖాయం: జేపీ నడ్డా
దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబాల చేతుల్లో మగ్గుతున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ కార్యచరణ రచిస్తోందన్నారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
ఈ సందర్భంగా...
క్రైమ్
పెళ్లి వేడుకకు వెళ్తుండగా కల్వర్టును ఢీ కొట్టిన కారు.. ఇద్దరు స్పాట్ డెడ్..!!
పెళ్లి వేడుక ప్రయాణం.. ఓ ఇంట విషాదం చోటు చేసుకుంది. కొద్ది సేపటిలో వేడుకకు హాజరయ్యే సమయానికి ప్రమాదం జరగడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు...
Latest News
తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడు – చంద్రబాబు
తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు చంద్రబాబు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగర అభివృద్ధికి కృషి చేశాను.. దేశంలో తెలంగాణ...
Telangana - తెలంగాణ
నా పాలన వల్లే.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది – చంద్రబాబు
నా పాలన వల్లే.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ టీడీపీని హైదరాబాద్ లోనే స్థాపించారని.. తెలుగు ప్రజల గుండెల్లో టీడీపీ ఎప్పుడూ...
వార్తలు
శ్రీవారి సన్నిధిలో హీరోయిన్కు ఆదిపురుష్ డైరెక్టర్ కిస్.. నెటిజన్లు ఫైర్
ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పై ఓవైపు నెటిజన్లు.. మరోవైపు శ్రీవారి భక్తులు ఫైర్ అవుతున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించారని మండిపడుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటంటే..?
ఆదిపురుష్ మూవీ విజయం...
Telangana - తెలంగాణ
తెలంగాణలో BRS కు రెండు పార్టీ ఆఫీసులు?
తెలంగాణలో BRS కు రెండు పార్టీ ఆఫీసులు? అంటూ షర్మిలా ఫైర్ అయ్యారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. కేసీఆర్ రాజకీయాలకు భూములు కరువా..! కమీషన్ల పేరు చెప్పి ఖజానానే పొతం పట్టించిన...
వార్తలు
మరొకసారి తన రేంజ్ నిరూపించుకున్న చిరంజీవి..!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి.. ఆయన రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్న ఈయన హిట్ ఫ్లాప్ తో సంబంధం...