గణపతి

బ్రేకింగ్: మావో అగ్ర నేత గణపతి లొంగుబాటపై మావోల కీలక ప్రకటన…!

మావోయిస్ట్ అగ్ర నేత గణపతి లొంగిపోతున్నారు అనే వ్యాఖ్యలపై మావోయిస్ట్ పార్టీ స్పందించింది. గణపతి సరెండర్ పై మావోయిస్ట్ కేంద్ర కమిటీ కీలక ప్రకటన చేసింది. గణపతి సరెండర్ అనేది పోలీసుల కల్పిత కథ అని కొట్టి పారేసింది. తెలంగాణా, చత్తీస్ఘడ్ నిఘా అధికారుల కల్పిత కథలు మాత్రమే కేంద్ర కమిటీ సభ్యుడు అభి...

తెలుగు రాష్ట్రాల్లో పేలిన తొలి మందుపాతరకు ఎన్నేళ్ళు అంటే…!

బీర్పూర్ మందుపాతర ఘటనకు 32 ఏళ్ళు గడిచాయి. సారంగపూర్ బీర్ పూర్ అటవీ ప్రాంతాల్లో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి నేటికి 32 ఏళ్ళు పూర్తి అయింది. పోలీసులను టార్గెట్ చేసిన ఘటనలో 14 మంది అమాయకులు బలి అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్స్ పేల్చిన తొలి మందుపాతర ఇదే. నక్సల్స్ ఉద్యమ చరిత్రలో...

ఏ గణపతిని ఆరాధిస్తే ఏం ఫలితం ? లోహం నుంచి మట్టి వరకు

గణపతి ఆరాధన రకరకాలుగా ఉన్నాయి. శాంత రూపం నుంచి ఉగ్రరూపం వరకు లోహం నుంచి మట్టి వరకు ఇలా రకరకాల రూపాల గణపతులను ఆరాధిస్తే రకరకాల ఫలితాలు వస్తాయని శాస్త్ర ప్రవచనం. వాటి గురించి తెలుసుకుందాం... గ్రహచారరీత్యా మనం చేసిన దోషాలు తొలగించుకోవడానికి గణేశారాధన మంచిది. సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి. చంద్ర...

రెండోరోజు గణపతిని ఇలా ఆరాధిస్తే చదువుల్లో ఫస్ట్‌ర్యాంక్‌ గ్యారెంటీ!

గణపతి అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టదేవుడు అనే చెప్పాలి. వినాయకుడు విద్యాప్రదాతగా శాస్త్రాలు పేర్కొన్నాయి. విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోవడమే కాకుండా మంచి మార్కులు, ర్యాంకులు రావాలంటే గణపతి అనుగ్రహం తప్పనిసరి. ‘తలచితినే గణనాథుని తలచితి నా విఘ్నములు తొలుగుటకు.. నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు...

మూడు తొండాల గణపతి దేవాలయం మీకు తెలుసా ?

గణపతి... ఏ పని ప్రారంభించాలన్న ఆయన అనుగ్రహం తప్పనిసరి. సకల గణాలకు నాయకుడు ఆయన. సాధారణంగా అందరూ ప్రార్థించేది ఏకదంత ఉపాస్మహే అని. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే ఆశ్చర్చం కదా. కానీ ఇది నిజం. ఆ మూడు తొండాల గణపతి దేవాలయ విశేషాలు తెలుసుకుందాం... త్రిసూంద్‌ దేవాలయం మూడు తొండాలున్న...

బొలక్‌పూర్‌ గ‌ణ‌ప‌తి ల‌డ్డుకు ఆర్థిక‌మాంద్యం ఎఫెక్ట్.. 8.1 లక్షలు పలికింది

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఆర్థిక‌మాంద్యం ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటోంది. వ‌చ్చే నాలుగైదు నెల‌ల్లో దేశాన్ని ఆర్థిక‌మాంద్యం ఓ ఊపు ఊపుతోంద‌న్న అంచ‌నాలు భారీగా ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా ఈ విష‌యం ఇప్ప‌టికే లీక్ అవ్వ‌డంతో పాటు సంకేతాలు కూడా వ‌స్తుండ‌డంతో ఎవ‌రికి వారు అలెర్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఆర్థిక‌మాంద్యం ఎఫెక్ట్ ఇప్ప‌టికే చాలా రంగాల‌పై ప‌డ‌గా......
- Advertisement -

Latest News

వెదర్‌ అప్డేట్‌ : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్‌ 29న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం...
- Advertisement -

‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌

ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు...

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఈ నెల 28 టీటీడీ ఆలయం బంద్‌

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ప్రకటన చేసింది. తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05...

ఈ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు : పవన్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు నాల్గవ విడత వారాహి విజయయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సభలో జనసేన, టీడీపీ శ్రేణులు...

ప్రధాని పసుపు బోర్డు ప్రకటన.. బీజేపీ శ్రేణుల సంబరాలు

తెలంగాణకు పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు నీళ్లతో ప్రధాని మోదీ, ఎంపీ ధర్మపురి అరవింద్ కు...