తిరుమల తిరుపతి
దైవం
తిరుమల శ్రీవారి అణివర ఆస్థానం విశేషాలు ఇవే !
(జూలై 16 -దక్షిణాయనం సందర్భంగా)
ఆడిమాసం అంటే కర్కాటకమాసం. కర్కాటకం నుంచి దనస్సు అంతం వరకు గల ఆరుమాసాలపాటు సూర్యుడు సంచరించేకాలం దక్షిణాయనం. అంటే సూర్యభగవానుడు ప్రవేశించే కర్కాటకసంక్రమణ సమయం దక్షిణాయన పుణ్యకాలం. ఈరోజు తిరుమల శ్రీవారికి విశేష పూజలు చేసే సంకల్పంతో ఏర్పడిందే అణివర ఆస్థానం. దీని ఆణివరఆస్థానం.. .అసలు పేరు ఆడిపూజ., అదే...
Religion
తిరుమలలో జనవరి 21 నుంచి లడ్డూ ఫ్రీ !
తిరుమల తిరుపతి అంటే చాలు మొదట గుర్తుకు వచ్చేది లడ్డూ. అక్కడ స్వామి దర్శనం ఎంతకష్టపడాలో స్వామి ప్రసాదం లడ్డూకూ అంతే కష్టపడాల్సి ఉంటుంది. అయితే టీటీడీ కొన్ని రోజుల కిందట భక్తుల కష్టాలు తీర్చే తియ్యటి కబురు చెప్పింది. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడుకి లడ్డూల కొరత లేకుండా చూడటమే కాకుండా ఫ్రీగా...
Latest News
రామ్ చరణ్ కు అవే జాతీయ అవార్డులు.. చిరంజీవి..!
తాజాగా తన తనయుడు రామ్ చరణ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. రామ్ చరణ్ ని చూస్తుంటే చాలా...
Telangana - తెలంగాణ
తెలంగాణలో 41 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీచేసిన డీజీపీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది ఏసీపీలు, డీఎస్సీలను బదిలీ చేస్తూ డిజిపి అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువగా బదిలీలయ్యాయి.
నారాయణఖేడ్, మిర్యాలగూడ తో పాటు విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్...
Sports - స్పోర్ట్స్
Ind vs NZ : నేడే రెండో టీ20..టీమిండియాకు అగ్నిపరీక్షే
ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు లక్నో వేదికగా జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ కు పాండ్యా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ మృతి
BREAKING : ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజాగా ఏపీ మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ మృతి చెందారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్...
Telangana - తెలంగాణ
మహిళలకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు
బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి...