బీజేపీ

ప్రధాని మోడీపై కాంగ్రెస్ మహిళా నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రధాని మోడీపై రాజస్థాన్ కాంగ్రెస్ మహిళా నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఝున్‌ఝునా జిల్లా సుల్తానాలో శనివారం జరిగిన ఓ ర్యాలీలో మహిళా కాంగ్రెస్ నేత ఇంద్రా డూడీ మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి. రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. భారత దేశంలో ముస్లింల జనాభా హిందువుల జనాభాతో సమానంగా ఉంటే.. ప్రధాని మోడీ...

సొంత ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం పెట్టనున్న కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సొంత ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని కేజ్రీవాలే స్పష్టం చేశారు. దీని ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీలో ఏ ఎమ్మెల్యే కూడా అమ్ముడు పోలేదని నిరూపించనున్నారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ప్రచారం వినిపిస్తోంది. సిసోడియాపై సీబీఐ దాడులు జరిగిన తర్వాత...

లాయర్‌పై దాడికి దిగిన బీజేపీ యూత్ లీడర్.. ఎందుకంటే?

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో బీజేపీ యూత్ లీడర్ వీరంగం సృష్టించాడు. ఓ లాయర్‌పై విక్షణారహితంగా దాడి చేశాడు. కోల్‌కతాలోని ఐసీసీఆర్ స్టేడియంలో బీజేపీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. ఈ సమావేశానికి ఉత్తర కోల్‌కతాకు చెందిన బీజేపీ యూత్ వింగ్ లీడర్ అభిజిత్ హాజరయ్యాడు. అయితే...

బీజేపీ వరంగల్ సభకు అనుమతి నిరాకరణ.. ఎందుకంటే?

బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హనుమకొండలో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోన్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. పోలీసుల అనుమతి లేని సభకు గ్రౌండ్ ఇవ్వలేమని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు చెల్లించిన గ్రౌండ్ రెంట్‌ను కూడా వెనక్కి ఇచ్చేశారు. ఈ విషయంపై ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి...

తెలంగాణలో ఉంది ఫౌమ్‌హౌజ్ ప్రభుత్వం: కిషన్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ విమర్శల దాడికి పాల్పడుతోంది. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తోంది కేసీఆర్ ప్రభుత్వం కాదని, ఫామ్‌హౌస్ ప్రభుత్వమని, ఫ్యామిలీ ప్రభుత్వమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడంతో అప్పటి నుంచి ప్రధాని మోడీపై కేసీఆర్ విషం చిమ్ముతున్నారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బీజేపీ ముచ్చెమటలు...

12 మంది ఆప్ ఎమ్మెల్యేలు సమావేశానికి గైర్హాజరు.. కారణమదేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ కానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు సీఎం  అధికారిక నివాసంలో భేటీ కానున్నారు. అయితే ఈ సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయినట్లు సమాచారం. వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యే దిలీప్...

బీజేపీ, టీఆర్ఎస్‌పై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ, టీఆర్ఎస్‌పై పరోక్షంగా సెటైర్లు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్‌లో తన ప్రమేయం లేదని కవిత కూడా క్లారిటీ ఇచ్చింది. అయినా...

చంద్రబాబుకు వారసుడిగా రాజకీయ తెరపైకి ‘ఎన్టీఆర్’: వైవీ సుబ్బారెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుకు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయ తెరపైకి తీసుకొస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. దీనికి బీజేపీ కూడా మద్దతు తెలుపుతున్నట్లు అనిపిస్తోందన్నారు. దానికి ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి, ఎన్టీఆర్ భేటీయే నిదర్శనమన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీలో సరైన నాయకుడు లేడని,...

కశ్మీరి పండిట్లకు రక్షణ కల్పించడంలో కేంద్రం విఫలం: అసదుద్దీన్

కశ్మీరి పండిట్లే లక్ష్యంగా జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఆపిల్ తోటలోకి చొరబడి అక్కడ పని చేస్తున్న వారిలో ఇద్దరు కశ్మీరి పండిట్ సోదరులపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి...

రాజస్థాన్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలని నిర్భయ తల్లి డిమాండ్!

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఢిల్లీలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగం, ధరల పెరుగుదలపై నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ ఆందోళన కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్...
- Advertisement -

Latest News

కేటీఆర్ పై 10 ప్రశ్నలతో విరుచుకుపడ్డ షర్మిల

కేటీఆర్ పై 10 ప్రశ్నలతో వైఎస్ షర్మిలవిరుచుకుపడ్డారు.కేటీఆర్ గారు... కాళేశ్వరం ప్రాజెక్టు మీద విదేశాలకు నేర్పే పాఠాలు అంటే ఇవేనా జెర క్లారిటీ ఇవ్వండి అంటూ...
- Advertisement -

WTC Final : టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో టాస్ దగ్గర టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఇక...

టీడీపీ మేనిఫెస్టో అమలుకు RBI దగ్గరున్న డబ్బు కూడా సరిపోదు – లక్ష్మీపార్వతి

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృతం అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి. టిడిపి మేనిఫెస్టో అంతా మోసపూరితమైన హామీలేనని విమర్శించారు. వైసీపీ పథకాలతో ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా...

విద్యార్థులకు అలెర్ట్…హైదరాబాద్ లో భారీ ఎడ్యుకేషన్ సమ్మిట్

టీవీ9, కేఏబీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023 ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలలో జరిగింది. తద్వారా వేలాది మంది విద్యార్ధులకు తమ కెరీర్ గురించి మంచి అవగాహన కల్పించింది. ఇప్పుడు...

KCR పేరు మార్చాలి – ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా నేడు నిజామాబాద్ లోని న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ పేరుని...