మహారాష్ట్ర
రాజకీయం
మహా పాలి‘ట్రిక్స్’: ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేకు బిగ్షాక్
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం ఏక్నాథ్ షిండే బీజేపీతో పొత్తుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమదని ఏక్నాథ్ షిండే వర్గం, ఉద్ధవ్ ఠాక్రే వర్గం వాదిస్తున్నాయి. ఈ వాదన ఏకంగా ఎన్నికల సంఘం వరకు వెళ్లింది. రెండు వర్గాల పార్టీ...
రాజకీయం
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు.. శరద్ పవార్ సంచలన నిర్ణయం
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు చోటు చేసుకుంది. అధికార ప్రభుత్వం మారడంతో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీలోని అన్ని విభాగాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎన్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రఫుట్ పటేల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నేషనల్...
క్రైమ్
10 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసి హత్య చేసిన తండ్రి
మనుషులు మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు. వావీ వరసలు మర్చిపోయి విక్షణారహితంగా బిహేవ్ చేస్తున్నారు. బంధాలు మర్చిపోయి బరి తెగిస్తున్నారు. సొంత కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశాడు ఓ తండ్రి. ఈ ఘటన మహారాష్ట్రలోని భివండీ పట్టణంలో చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి (34 ఏళ్లు) .. తన 10 ఏళ్ల...
భారతదేశం
మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయం: మమతా బెనర్జీ
దేశాభివృద్ధి కోసం పాటు పడుతున్న మీడియా మిత్రులకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభినందించారు. ‘ఇండియా టుడే క్లాన్కేవ్ ఈస్ట్-2022’ కార్యక్రమానికి హాజరైన ఆమె పలు అంశాలపై మాట్లాడారు. ఇటీవల బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం, నుపుర్ శర్మ బీజేపీ బహిష్కరణ, కేంద్ర హోంశాఖ మంత్రి జై షాను...
రాజకీయం
శివసేన ఎల్పీ నేతగా ఏక్నాథ్ షిండే నియామకం
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను శివసేన శాసనసభా పక్ష నేతగా నియమించారు. అలాగే చీఫ్ విప్గా తిరుగుబాటు నేత భరత్ గొగవాలేను నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించింది. కాగా, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన అజయ్ చౌదరీని నియమించడాన్ని స్పీకర్ తిరస్కరించినట్లు సమాచారం. ఈ మేరకు మహారాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ నియామక...
Telangana - తెలంగాణ
గోదావరికి పోటెత్తిన వరద.. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత!
గోదావరి నదిలోకి వరద నీరు పోటెత్తింది. ఈ మేరకు మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరింది. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందుకుర్తి త్రివేణి సంగమం వైపు నీరు పోటెత్తింది. నది పరివాహక ప్రాంతంలోని రైతులు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని...
రాజకీయం
అసెంబ్లీ బలపరీక్షకు ఆదేశం.. ముంబైకి రానున్న షిండే వర్గం!
మహారాష్ట్ర రాజకీయంలో మరో కీలక మలుపు తిరిగింది. శివసేన పార్టీ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోవడంతో.. మహా వికాస్ అగాడి కూటమి ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలను ఆసరాగా చేసుకుని బీజేపీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోష్యారిని కలిసి ఫోర్ టెస్ట్ నిర్వహించాలని కోరింది. మహారాష్ట్ర మాజీ సీఎం...
భారతదేశం
ఈడీ కార్యాలయానికి సంజయ్ రౌత్
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు, తిరుగుబాటు వర్గానికి చెందిన నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు లేవనెత్తినప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సమన్లు జారీ చేశారు....
భారతదేశం
మహారాష్ట్ర రాజకీయంలో మరో మలుపు.. రెబల్స్ ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చ!
మహారాష్ట్రలో రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఈ మేరకు బీజేపీ కూడా మహారాష్ట్రలో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా అందుబాటులోకి ఉండాలని బీజేపీ ఆదేశాలు ఇచ్చింది. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టులో షిండే వర్గం ఎమ్మెల్యేలకు బిగ్...
క్రైమ్
కుప్పకూలిన నాలుగు అంతస్తుల బిల్డింగ్.. శిథిలాల కింద 25 మంది.. ఒకరు మృతి!
మహారాష్ట్ర రాజధాని ముంబైలో అర్ధరాత్రి దారుణ ఘటన సంభవించింది. నాయక్నగర్లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. భవనం కూలిన సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు సిబ్బంది...
Latest News
రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేసింది మా ప్రభుత్వమే : మంత్రి ధర్మాన
ప్రపంచంలో ఎవ్వరికీ లేి ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీసీఎల్ఏ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో...
Telangana - తెలంగాణ
తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...
Telangana - తెలంగాణ
నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!
నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్ఎస్పీడీసీఎల్లో కొత్తగా...
Telangana - తెలంగాణ
కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ
పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ...