మృతి

కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ (77 ఏళ్లు) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు భన్వర్‌లాల్ భౌతిక కాయాన్ని హనుమాన్‌నగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. అంత్యక్రియలు సోమవారం...

విషాదం.. వృద్దురాలిపై దూసుకెళ్లిన కారు.. నుజ్జునుజ్జు?

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నగర శివారులోని దూలపల్లి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. దూలపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఓ వృద్దురాలి కూర్చొని ఉంది. అటుగా వెళ్తున్న ఓ కారు వేగంగా వస్తూ అదుపు తప్పి వృద్ధురాలిపై దూసుకెళ్లింది. దీంతో విగ్రహం దిమ్మకు కారుకు మధ్య వృద్దురాలు నుజ్జునుజ్జగా అయింది....

జయలలిత మృతిపై విచారణ పూర్తి.. కమిషన్ ఏమన్నదంటే?

దివంగత సీఎం జయలలిత మృతిపై విచారణ పూర్తయింది. నేడు రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి సీఎం స్టాలిన్‌ను కలిసి నివేదిక సమర్పించనున్నారు. మాజీ సీఎం జయలలిత మృతి వెనుక గల కారణాలు తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. జస్టిస్ ఆరుముగ స్వామి కమిషన్ గత 5 ఏళ్లుగా వివిధ పార్టీలను విచారించింది....

వైరల్ ఫోటో: శవం దగ్గర నవ్వుతూ ఫోటోకు స్టిల్ ఇచ్చిన ఓ కుటుంబం

కేరళలో వింత ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియల సమయంలో దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో కుటుంబసభ్యులు చనిపోయిన బామ్మ శవపేటిక దగ్గర కుటుంబసభ్యులు నిల్చుని నవ్వుతూ ఫోటోలకు ఫోజిచ్చారు. అయితే నవ్వుతూ ఫోటోకు స్టిల్ ఇవ్వడానికి గల కారణం తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళకు...

మెదడును తినే అమీబా వైరస్‌తో బాలుడు మృతి!

అమెరికాలో మరో అరుదైన వైరస్ వల్ల బాలుడు మృతి చెందాడు. ఆ బాలుడికి మెదడును తినే అమీబా వైరస్ సోకింది. ఈ వైరస్ పేరు నయిగ్లేరియా ఫొలేరి. ఈ వైరస్ వల్ల అమెరికాలో మొట్టమొదటి మరణ కేసు నమోదైంది. నెబ్రస్కా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్‌ మెంట్ ప్రకారం.. ఒమాహాలోని డగ్లస్ కౌంటీకి...

సూర్యాపేటలో విషాదం.. కారు కింద పడి చిన్నారి మృతి!

కారు కింద పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన సంక్రాంతి విజయ శేఖర్, శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు. విజయ్ శేఖర్ ఇంటికి మధ్నాహ్నం బంధువులు కారులో వచ్చారు. అయితే బంధువులు ఇంట్లోకి వెళ్లగానే.. కారు డ్రైవర్ ఎదురుగా...

టీలో విషం కలిపి పిల్లలను చంపిన తల్లి.. ఎందుకంటే?

భార్యాభర్తల మధ్య గొడవ వల్ల కుటుంబాలే నాశనం అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అత్తింట్లో భర్తతో గొడవ పడిన సునీత యాదవ్ తన నలుగురు పిల్లల్ని తీసుకుని దంధానిలోని తన పుట్టింటికి వచ్చింది. రెండు రోజుల క్రితం భర్త సునీతకు ఫోన్ చేసి మళ్లీ గొడవ పడ్డాడు. దీంతో తీవ్ర...

ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు భక్తులు మృతి!

రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆలయంలో తొక్కిసలాట వల్ల ముగ్గురు భక్తులు మృతి చెందారు. సికర్ జిల్లాలోని ఖత్ శ్యామ్‌జీ ఆలయంలో మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. తెల్లవారుజామున 5 గంటలకు అర్చకులు ఆలయ తలుపులు తెరిచారు. దీంతో భక్తులు ఒక్కసారిగా ఆలయంలో...

Breaking: నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో శిశువు మృతి

నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పుట్టిన కొద్ది సేపటికే శిశువు మృతి చెందింది. దీంతో స్థానికంగా ఈ వార్త తీవ్ర కలకలం రేపుతోంది. అయితే మృతి చెందిన శిశువు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయితే చనిపోయిన శిశువు తమ బిడ్డ కాదని ఆందోళన దిగారు. బిడ్డను మార్చేశారని,...

అక్రమ మైనింగ్.. డీఎస్పీని చంపిన దుండగులు

హర్యానాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గురుగ్రామ్‌లోని అరావలి కొండల్లో ఇటీవల అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మంగళవారం పోలీసులు అక్కడికి చేరుకుని అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో దుండగులు డీఎస్పీని ట్రాక్టర్‌తో గుద్ది చంపేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు...
- Advertisement -

Latest News

TSPSC ని కాదు.. కేసీఆర్ ని రద్దు చేయాలి : రేవంత్ రెడ్డి

TSPSC నిర్వహించే పలు పరీక్షల్లో జరిగే తంతును అందరూ చూస్తూనే ఉన్నారని..ఇటీవలే గ్రూపు 1 పరీక్ష రద్దు అయిన విషయం తెలిసిందే. దీనిపై టీపీసీసీ ప్రెసిడెంట్...
- Advertisement -

రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మరింత అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధాని మోడీ రిమోట్ తో రహదారులను ప్రారంభించారు. రూ. 13700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు ప్రధాని మోడీ.  ఈ సందర్భంగా కేంద్ర...

దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళా మృతి..!

సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. తాజాగా  బెంగళూరులో...

వివేకా హత్య కేసు.. బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తన బెయిల్‌ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఎస్కార్ట్...

లోకేష్ కి పేర్నినాని సవాల్.. సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా..?

చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన...