శ్రీలంక

శ్రీలంకకు చేరుకున్న చైనా స్పై షిప్!!

శ్రీలంక దేశం భారత్ మాటలను పట్టించుకోకుండా చైనా స్పై షిప్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో చైనాకు చెందిన యువాంగ్ వాంగ్-5 ఈ రోజు ఉదయం హంబన్‌టోటా పోర్టుకు చేరుకుంది. ఈ విషయాన్ని రేవులోని హార్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ డెసెల్వ ప్రకటించారు. ఈ నౌక రాకతో భారత్‌కు ముప్పు పొంచి ఉందని మొదటి నుంచి...

శ్రీలంకలో ఎమర్జెన్సీ పొడగింపు

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ఇప్పటికే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసనలు చేపడుతున్నారు. రణీల్ విక్రమ సింఘే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన విషయం తెలిసిందే. దీంతో నిరసనకారులు టెంట్లు ఏర్పాటు చేసుకుని ఆందోళన చేపడుతున్నారు. దీంతో పోలీసులు నిరసనకారుల టెంట్లు...

మహిళల ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం

భారత్ వచ్చే రెండేళ్లలో రెండు ప్రపంచ కప్ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2023లో పురుషుల వన్డే వరల్డ్ కప్‌తోపాటు 2025లో మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్ వేదిక కానున్నట్ల ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. అలాగే 2023-27 మహిళ క్రికెటర్ల మెగా ఈవెంట్ల షెడ్యూల్ వివరాలను ప్రకటించింది. 2024లో బంగ్లాదేశ్ వేదికగా మహిళల...

వామ్మో: భిక్షాటన చేసి రూ.55 లక్షలు దానం చేసిన బిచ్చగాడు

భిక్షాటన చేసి ఓ బిచ్చగాడు పది మందిని ఆదుకుంటున్నాడు. ఇప్పటివరకు అలా రూ.55 లక్షలు ప్రభుత్వానికి దానం చేశాడు. తమిళనాడు తూత్తుకుడికి చెందిన పూల్ పాండియన్(72) బిచ్చగాడు. ఇతను 12 ఏళ్లుగా భిక్షాటన చేస్తున్నాడు. బిచ్చగాడు అయినా మంచి మనసున్న వ్యక్తి. తాను భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులను పది మందికి సాయం చేయాలని...

శ్రీలంక అధ్యక్ష బరిలో త్రిముఖ పోరు.. ఎవరు గెలుస్తారో?

శ్రీలంక దేశం ఆర్థికంగా, రాజకీయంగా సంక్షోభంలో మునిగిపోయింది. దేశ ప్రజలు ఇంధన, నిత్యావసరాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. శ్రీలంకను ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేయడానికి ఎవరు వస్తారనే విషయంపై యావత్ దేశం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సా రాజీనామా అనంతరం.. ప్రధాని రణీల్ విక్రమ సింఘే తాత్కాలిక...

శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ విధింపు.. ఈ అంశాల అమలు కోసమేనా?

శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభంతోపాటు రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే ఆర్థికంగా, ఇంధన, నిత్యావసరాల సమస్యతో శ్రీలంక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దేశ ప్రజలు భారీ ఆందోళనలు చేపట్టారు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సా రాజీనామా చేయడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణీల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆందోళనలు...

శ్రీలంకలో ఇంధన సంక్షోభం.. ఇబ్బందుల్లో వాహనదారులు!

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. 22 బిలియన్ల ప్రజలు నివసిస్తున్న ఈ దేశంలో నిత్యావసరాల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా శ్రీలంకకు ఇంధన సంక్షోభం కూడా ఏర్పడింది. ఇంధనాల కొరత వల్ల రేషన్ విధానంలో క్యూలో పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కోసం వేచి ఉంటున్నారు. దాదాపు రెండు, మూడు...

భారత్‌పై చైనా మరోసారి ప్రశంసలు.. ఆ కారణం వల్లేనా?

భారత్‌పై చైనా మరోసారి ప్రశంసల వర్షం కురిపించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ అందిస్తోన్న సాయానికి మెచ్చుకుంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియానో బుధవారం మాట్లాడారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ అందిస్తోన్న సహాయం ప్రశంసనీయమన్నారు. శ్రీలంక విషయంలో భారత్ చేస్తున్న సాయం అభినందనీయమన్నారు....

శ్రీలంకకు భారత్ సాయం.. 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ అందజేత

ప్రస్తుతం శ్రీలంక దేశం తీవ్ర ఆర్థిక, ఆహారం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే పలు దేశాలు ఆర్థికసాయం ప్రకటించాయి. భారత దేశ ప్రభుత్వం కూడా గత నెల దాదాపు రూ.3,881 కోట్లు ప్రకటించింది. తాజాగా మరో సాయం చేసింది. నౌక ద్వారా 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్‌ను పంపించింది. ఇప్పటికే ఆ నౌక కొలంబోకు చేరుకుందని...

Breaking: పెట్రోల్ దొరక్క రెండు రోజుల చిన్నారి మృతి!!

సంక్షోభంలో శ్రీలంక దేశం కొట్టు మిట్టాడుతోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఆహార పదార్థాలు సైతం కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌తోపాటు నిత్యావసర వస్తువులు దొరకడం గగనమైంది. తాజాగా శ్రీలంకలో లీటర్ పెట్రోల్ దొరక్క పసికందు ప్రాణాలు పోయాయి. సెంట్రల్ హైలాండ్స్ లో 2 రోజుల చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి పెట్రోల్...
- Advertisement -

Latest News

BREAKING : డిసెంబర్‌ 4న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం

BREAKING : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
- Advertisement -

మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం

నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...

తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు....